స్కూళ్ల అనుమతులు రద్దు చేస్తాం: TS Government

 ప్రభుత్వం ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. వాటిని
అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రెండు దఫాలు జరిమానా విధించి.. ఆ తర్వాత కూడా చట్టాన్ని అతిక్రమిస్తే అనుమతులు రద్దు చేస్తామంది.
అటు స్కూళ్లలో తెలుగు భాషా ఉపాధ్యాయులను
నియమించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన తెలుగు పాఠ్య పుస్తకాలను వాడకపోయినా ఇవే చర్యలు తీసుకుంటామంది.

Comments

Popular posts from this blog

Current Affairs in Short: 11 June 2018